Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:52 AM

పెద్దకాపర్తిలో శ్రీ భూ సమేత తిరుమలనాథ స్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా

పెద్దకాపర్తిలో శ్రీ భూ సమేత తిరుమలనాథ స్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా

 పెద్దకాపర్తిలో శ్రీ భూ సమేత తిరుమలనాథ స్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా
26-02-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో శ్రీ భూ సమేత తిరుమలనాథ స్వామి వారి కల్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నియోజకవర్గ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు కలగాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అర్చకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామి వారిదివ్యకల్యాణోత్సవాన్నిదర్శించుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని భక్తి పరవశం కనిపించింది.

Sthanikam

పెద్దకాపర్తిలో శ్రీ భూ సమేత తిరుమలనాథ స్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా

Article Image

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో శ్రీ భూ సమేత తిరుమలనాథ స్వామి వారి కల్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నియోజకవర్గ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు కలగాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అర్చకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామి వారిదివ్యకల్యాణోత్సవాన్నిదర్శించుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని భక్తి పరవశం కనిపించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News