చిట్యాల పట్టణంలో పేద కుటుంబానికి చెందిన యువతికి వివాహ సందర్భంగా సహాయం అందిస్తూ ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతను నిలబెట్టుకున్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కాంగ్రెస్ కార్యకర్త ఎండి గౌస్ కుమార్తె వివాహానికి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఈ సహాయాన్ని స్థానిక 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పుల పరమేష్ బొబ్బల రామ్ రెడ్డి జిట్టా రవి ఎస్ కే ఇబ్రహీం ఎస్ కే ముబీన్ రుద్రవరం లింగస్వామి , ఇమ్రాన్ ఎస్కే ఫరీద్ పార్టీ నాయకులు పాల్గొని, ఈ సహాయాన్ని అభినందించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి