Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:44 AM

ప్రతిభ విద్యాలయం 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ

ప్రతిభ విద్యాలయం 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ

ప్రతిభ విద్యాలయం 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ
24-05-2026 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని షేట్కార్ ఫార్మ్స్‌లో ప్రతిభ విద్యాలయం 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివకుమార్, వినయ్ కుమార్, సతీష్, శ్రీనివాస్ రెడ్డి, దశరథ్,లు పాల్గొని విద్యార్థులతో కలిసి పాత అనుభవాలను పంచుకుంటూ వారికి అభినందనలు తెలిపారు. పూర్వ విద్యార్థులు తరగతి గది జ్ఞాపకాలు, స్నేహబంధాలు, పాఠశాల రోజుల సరదా సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనం పాత స్నేహాలను మరింత బలపరచడమే కాకుండా అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపిందని పాల్గొన్న వారు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ స్నేహబంధాలను కొనసాగించాలని పూర్వ విద్యార్థులు ఆకాంక్షించారు.

Sthanikam

ప్రతిభ విద్యాలయం 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని షేట్కార్ ఫార్మ్స్‌లో ప్రతిభ విద్యాలయం 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివకుమార్, వినయ్ కుమార్, సతీష్, శ్రీనివాస్ రెడ్డి, దశరథ్,లు పాల్గొని విద్యార్థులతో కలిసి పాత అనుభవాలను పంచుకుంటూ వారికి అభినందనలు తెలిపారు. పూర్వ విద్యార్థులు తరగతి గది జ్ఞాపకాలు, స్నేహబంధాలు, పాఠశాల రోజుల సరదా సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనం పాత స్నేహాలను మరింత బలపరచడమే కాకుండా అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపిందని పాల్గొన్న వారు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ స్నేహబంధాలను కొనసాగించాలని పూర్వ విద్యార్థులు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News