యాదాద్రి భువనగిరి, స్థానికం ప్రధాన ప్రతినిధి
ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీన రద్దు చేసినట్లు యాదాది భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.22.01.2026 గురువారం గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం ఉండదని, ప్రజలు, ఉద్యోగులు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావద్దని స్పష్టం చేశారు.అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి