Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 08:50 AM

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు.

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు.

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు.
April 13, 2026 02:41 PM 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ పరీక్షలు విద్యార్థుల జీవితంలో తొలి బోర్డు పరీక్షలు కావడంతో వారు ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో పాల్గొన్నారు.

పరీక్షలు ముగియడంతో తమ పదవ తరగతి విద్యార్థి జీవితానికి ముగింపు పలుకుతూ, మిత్రుల చిరునామాలు తీసుకుంటూ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. తమ తమ పాఠశాలలకు వెళ్లి గురువులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

చివరి రోజు ఒకరినొకరు చూసుకుంటూ “మిత్రమా… మళ్లీ ఎప్పుడు కలుద్దాం?” అనే మాటలతో కాసింత ఆనందం, కాసింత బాధతో విడిపోయారు. పాఠశాల జీవితం నేటితో ముగిసిందనే భావనతో, భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి ఒకరికి ఒకరు తోడుగా నిలబడతామని ప్రతిజ్ఞ చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News