Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు భద్రతపై గ్రామసభ — ప్రజల జాగ్రత్తలే ప్రాణరక్షణకు మార్గం కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 04:29 PM

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు.

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు.

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు.
April 13, 2026 02:41 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ పరీక్షలు విద్యార్థుల జీవితంలో తొలి బోర్డు పరీక్షలు కావడంతో వారు ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో పాల్గొన్నారు.

పరీక్షలు ముగియడంతో తమ పదవ తరగతి విద్యార్థి జీవితానికి ముగింపు పలుకుతూ, మిత్రుల చిరునామాలు తీసుకుంటూ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. తమ తమ పాఠశాలలకు వెళ్లి గురువులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

చివరి రోజు ఒకరినొకరు చూసుకుంటూ “మిత్రమా… మళ్లీ ఎప్పుడు కలుద్దాం?” అనే మాటలతో కాసింత ఆనందం, కాసింత బాధతో విడిపోయారు. పాఠశాల జీవితం నేటితో ముగిసిందనే భావనతో, భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి ఒకరికి ఒకరు తోడుగా నిలబడతామని ప్రతిజ్ఞ చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News