Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 10:35 PM

ప్రజల తీర్పుతో అధికారం.. ఇంద్రపాలనగరానికి కొత్త నాయకత్వం

ప్రజల తీర్పుతో అధికారం.. ఇంద్రపాలనగరానికి కొత్త నాయకత్వం

ప్రజల తీర్పుతో అధికారం.. ఇంద్రపాలనగరానికి కొత్త నాయకత్వం
29-01-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరంలో సంతోష వేడుకలు

స్థానికం ప్రధాన ప్రతినిధి

ఇంద్రపాలనగరం గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. 1977–78 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వవిద్యార్థి గర్ధాస్ దామోదర్ కుమారుడు గర్ధాస్ విక్రమ్ గ్రామ సర్పంచ్‌గా ఘన విజయం సాధించడంతో గ్రామంలో సంబరాలు అంబరాన్ని తాకాయి.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, పూర్వ ఉపాధ్యాయులు కలిసి గర్ధాస్ విక్రమ్‌ను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మందడి విద్యాసాగర్ రెడ్డి, మల్లం ఆగయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయులు శివగల్ల నర్సింహా, చంద్రయ్య, ఆమినొద్దిన్, నల్ల గోపాల్, గర్ధాస్ దామోదర్ పాల్గొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా పాలన సాగించాలని సన్మానించిన వారు ఆకాంక్షించారు. గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ, పెద్దల ఆశీస్సులు, ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

Sthanikam

ప్రజల తీర్పుతో అధికారం.. ఇంద్రపాలనగరానికి కొత్త నాయకత్వం

Article Image

ఇంద్రపాలనగరంలో సంతోష వేడుకలు

స్థానికం ప్రధాన ప్రతినిధి

ఇంద్రపాలనగరం గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. 1977–78 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వవిద్యార్థి గర్ధాస్ దామోదర్ కుమారుడు గర్ధాస్ విక్రమ్ గ్రామ సర్పంచ్‌గా ఘన విజయం సాధించడంతో గ్రామంలో సంబరాలు అంబరాన్ని తాకాయి.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, పూర్వ ఉపాధ్యాయులు కలిసి గర్ధాస్ విక్రమ్‌ను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మందడి విద్యాసాగర్ రెడ్డి, మల్లం ఆగయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయులు శివగల్ల నర్సింహా, చంద్రయ్య, ఆమినొద్దిన్, నల్ల గోపాల్, గర్ధాస్ దామోదర్ పాల్గొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా పాలన సాగించాలని సన్మానించిన వారు ఆకాంక్షించారు. గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ, పెద్దల ఆశీస్సులు, ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News