ప్రజాజ్యోతి దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ప్రజాజ్యోతి దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Sthanikam District Staff Reporter
తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్
ప్రజాజ్యోతి జాతీయ తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బి ఎన్ తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా యూత్
ఐకాన్ మొహమ్మద్ అబ్దుల్ సమీ
మోర నర్సిరెడ్డి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా ప్రత్యేక వార్త కధనాలను ప్రచురిస్తున్న దమ్మున్న దినపత్రిక ప్రజాజ్యోతి అని అన్నారు.
అదే విధంగా ప్రజలకు ఎటువంటి ఆపద ఉన్న ప్రజల సమస్యలు పరిష్కారం కాకున్నా ప్రజాజ్యోతి దినపత్రిక మరియు మీడియా ఛానెల్ ను ఆశ్రయించడం తో వెంటనే అధికారులతో మాట్లాడి అట్టి సమస్యలను ప్రజా జ్యోతి ద్వారా పరిష్కారం చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు.ప్రజలతో రాజకీయ నాయకులతో.వివిధ డిపార్ట్మెంట్ ల అధికారుల తో సత్సంబంధాలు కలిగిన ప్రజా జ్యోతి దినపత్రిక మున్ముందు ప్రజలకు సంబందించి అనేక వార్త కధనాలను ప్రచురించాలని జర్నలిస్ట్ ఎండీ ఇంతియాజ్ ఎండీ ఇస్తి యాక్ అహ్మద్ లను అభినందించారు ఇలాంటి పత్రికకు ఎప్పుడు మా సహకారం ఉంటుందని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి