Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:34 AM

ప్రజాజ్యోతి దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ప్రజాజ్యోతి దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ప్రజాజ్యోతి దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
20-01-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

ప్రజాజ్యోతి జాతీయ తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బి ఎన్ తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా యూత్

ఐకాన్ మొహమ్మద్ అబ్దుల్ సమీ

మోర నర్సిరెడ్డి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా ప్రత్యేక వార్త కధనాలను ప్రచురిస్తున్న దమ్మున్న దినపత్రిక ప్రజాజ్యోతి అని అన్నారు.

అదే విధంగా ప్రజలకు ఎటువంటి ఆపద ఉన్న ప్రజల సమస్యలు పరిష్కారం కాకున్నా ప్రజాజ్యోతి దినపత్రిక మరియు మీడియా ఛానెల్ ను ఆశ్రయించడం తో వెంటనే అధికారులతో మాట్లాడి అట్టి సమస్యలను ప్రజా జ్యోతి ద్వారా పరిష్కారం చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు.ప్రజలతో రాజకీయ నాయకులతో.వివిధ డిపార్ట్మెంట్ ల అధికారుల తో సత్సంబంధాలు కలిగిన ప్రజా జ్యోతి దినపత్రిక మున్ముందు ప్రజలకు సంబందించి అనేక వార్త కధనాలను ప్రచురించాలని జర్నలిస్ట్ ఎండీ ఇంతియాజ్ ఎండీ ఇస్తి యాక్ అహ్మద్ లను అభినందించారు ఇలాంటి పత్రికకు ఎప్పుడు మా సహకారం ఉంటుందని తెలిపారు.

Sthanikam

ప్రజాజ్యోతి దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Article Image

తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

ప్రజాజ్యోతి జాతీయ తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బి ఎన్ తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా యూత్

ఐకాన్ మొహమ్మద్ అబ్దుల్ సమీ

మోర నర్సిరెడ్డి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా ప్రత్యేక వార్త కధనాలను ప్రచురిస్తున్న దమ్మున్న దినపత్రిక ప్రజాజ్యోతి అని అన్నారు.

అదే విధంగా ప్రజలకు ఎటువంటి ఆపద ఉన్న ప్రజల సమస్యలు పరిష్కారం కాకున్నా ప్రజాజ్యోతి దినపత్రిక మరియు మీడియా ఛానెల్ ను ఆశ్రయించడం తో వెంటనే అధికారులతో మాట్లాడి అట్టి సమస్యలను ప్రజా జ్యోతి ద్వారా పరిష్కారం చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు.ప్రజలతో రాజకీయ నాయకులతో.వివిధ డిపార్ట్మెంట్ ల అధికారుల తో సత్సంబంధాలు కలిగిన ప్రజా జ్యోతి దినపత్రిక మున్ముందు ప్రజలకు సంబందించి అనేక వార్త కధనాలను ప్రచురించాలని జర్నలిస్ట్ ఎండీ ఇంతియాజ్ ఎండీ ఇస్తి యాక్ అహ్మద్ లను అభినందించారు ఇలాంటి పత్రికకు ఎప్పుడు మా సహకారం ఉంటుందని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News