Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెడ్ కానిస్టేబుల్ అంగోతు యాదగిరికి ఘన నివాళి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:41 PM

ప్రజాబాటలో విద్యుత్ ఉద్యోగులు

ప్రజాబాటలో విద్యుత్ ఉద్యోగులు

ప్రజాబాటలో విద్యుత్ ఉద్యోగులు
January 30, 2026 07:07 PM 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దేవలమ్మ నాగారంలో నూతన ట్రాన్స్ఫారం ఏర్పాటు

చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం లో విద్యుత్ సంస్థ ఉద్యోగులు ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా దేవలమ్మ నాగారంలో విద్యుత్ శాఖ ఏఈ సతీష్ విస్తృ తంగా మరమ్మతులు చేపట్టారు. ప్రతి వారం మూడు రోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం దేవలమ్మ నాగారంలో సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ లో వోల్టేజ్ కారణంగా కొన్ని ఇండ్లలో ఫ్యాన్లు తిరగడం లేదని వారు మా దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పై స్పందించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వారి సహకారంతో 100 కెవి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిదంగా రోడ్డు మధ్యలో వున్నా ప్రమాదకరంగా ఉన్నటువంటి ఐరన్ స్తంభాల ప్లేస్ లో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేశారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాబాట కార్య క్రమం ద్వారా ట్రాన్స్ ఫార్మర్ల వద్ద మరమ్మతులు చేయడం వల్ల విద్యుత్ నష్టాలు తగ్గి సరఫరా సక్రమంగా ఉంటుందని తెలిపారు. వినియోగదారు లకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్, లైన్మెన్ సూర్యనారాయణ , అసిస్టెంట్ లైన్మెన్ కిషోర్ కుమార్, ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనూప్ రెడ్డి వార్డ్ మెంబర్స్, ఊదరి రమేష్, బొమ్మ అమరావతి, పాక రాము ,దోనూరు కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొమ్మ మైసయ్య ,ఆది మహావిష్ణు దేవాలయం చైర్మన్ వరకాంతం జంగారెడ్డి , సీతా రామాలయం చైర్మన్ పన్నాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News