సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్
ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పారదర్శకతతో కూడిన సత్వర పరిష్కారాలు అందించే దిశగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి