Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:17 AM

ప్రభుత్వ పాఠశాల భద్రతకు భరోసా… సీసీ కెమెరాలను ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్

ప్రభుత్వ పాఠశాల భద్రతకు భరోసా… సీసీ కెమెరాలను ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్

ప్రభుత్వ పాఠశాల భద్రతకు భరోసా… సీసీ కెమెరాలను ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్
January 30, 2026 12:09 PM 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం:

గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ కీలక అడుగు వేశారు. గ్రామానికి చెందిన ధాత రవ్వ నర్సింహా సహకారంతో సుమారు రూ. 84,500 వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సర్పంచ్ విక్రమ్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమం గ్రామస్తుల్లో హర్షాతిరేకాలు నింపింది.

పిల్లల భద్రతతో పాటు పాఠశాల ఆస్తుల సంరక్షణే లక్ష్యంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ విక్రమ్ తెలిపారు. విద్యకు, విద్యార్థుల భద్రతకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు వరికుప్పల స్వామి, ప్రధానోపాధ్యాయులు సింగణబోయిన గణేష్ యాదవ్, సింగణబోయిన శ్రీశైలం, మందడి శ్రీధర్ రెడ్డి, రాజన్నగారి రమేష్, గర్ధాస్ వెంకటేష్, పద్మారావు, ఈర్లపల్లి మల్లయ్య, ఈర్లపల్లి రమేష్, చిన్నపాక సురేష్, బోనగిరి సంజీవ, వెలకుర్తి జానాచారి, బాజ నరేందర్, మర్రి మహేష్, సింగణబోయిన మల్లేష్, కాటపల్లి మహేష్, శివగల్ల జ్ఞానేశ్వర్, నక్క వెంకటేష్, రేపాక సత్తయ్య, పుట్టల సాయికుమార్, సింగణబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News