Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:18 AM

పిల్లల ఆరోగ్యం–విద్యే లక్ష్యం: అంగన్వాడీ కేంద్రంలో గాజుల సుకన్య తనిఖీ

పిల్లల ఆరోగ్యం–విద్యే లక్ష్యం: అంగన్వాడీ కేంద్రంలో గాజుల సుకన్య తనిఖీ

పిల్లల ఆరోగ్యం–విద్యే లక్ష్యం: అంగన్వాడీ కేంద్రంలో గాజుల సుకన్య తనిఖీ
19-12-2025 199 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన గాజుల సుకన్య

నకిరేకల్: స్థానికం ప్రతినిధి

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డు సంతోష్‌నగర్‌లో ఉన్న అంగన్వాడీ 9వ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, నకిరేకల్ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ సందర్శించారు.

ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీ కేంద్రంలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పిల్లలకు సమయానికి, అన్ని రకాలుగా అందేలా చూడాలని అంగన్వాడీ టీచర్, ఆయా లకు సూచించారు. చిన్నారులకు చదువుతో పాటు ఆటలు, పాటలు నేర్పుతూ సమగ్ర అభివృద్ధి సాధించేలా కృషి చేయాలని సూచించారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లల ఆరోగ్యం, విద్యాబునాద బలపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని కోరారు.

Sthanikam

పిల్లల ఆరోగ్యం–విద్యే లక్ష్యం: అంగన్వాడీ కేంద్రంలో గాజుల సుకన్య తనిఖీ

Article Image

అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన గాజుల సుకన్య

నకిరేకల్: స్థానికం ప్రతినిధి

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డు సంతోష్‌నగర్‌లో ఉన్న అంగన్వాడీ 9వ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, నకిరేకల్ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ సందర్శించారు.

ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీ కేంద్రంలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పిల్లలకు సమయానికి, అన్ని రకాలుగా అందేలా చూడాలని అంగన్వాడీ టీచర్, ఆయా లకు సూచించారు. చిన్నారులకు చదువుతో పాటు ఆటలు, పాటలు నేర్పుతూ సమగ్ర అభివృద్ధి సాధించేలా కృషి చేయాలని సూచించారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లల ఆరోగ్యం, విద్యాబునాద బలపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News