పదో తరగతి విద్యార్థి జీవితానికి తొలిమెట్టు
కోదాడ పట్టణంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఉచిత స్టడీ మెటీరియల్ ను అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి దశలో పదవ తరగతి తొలిమెట్టు అని, విద్యార్థులు అందరూ శ్రద్ధతో చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు సమాజంలోని అన్ని విషయాలను గమనిస్తూ ముందుకెళ్లినప్పుడే సమాజంలోని కొత్త విషయాలను తెలుసుకుంటారని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి