Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:45 AM

పదవ వార్డు ఆడపిల్లల వివాహానికి10116 ఐదు సంవత్సరాలు మన్నెం సైదులు హామీ

పదవ వార్డు ఆడపిల్లల వివాహానికి10116 ఐదు సంవత్సరాలు మన్నెం సైదులు హామీ

పదవ వార్డు ఆడపిల్లల వివాహానికి10116 ఐదు సంవత్సరాలు మన్నెం సైదులు హామీ
February 06, 2026 06:11 PM 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఆడపిల్ల వివాహానికి ఐదేళ్లపాటు రూ.10,116కాంగ్రెస్ నాయకుడు మన్నెం సైదులు యాదవ్ ప్రకటనచిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్నెం సైదులు యాదవ్ సంచలన ప్రకటన చేశారు. పదో వార్డు పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ, ఆడపిల్లల వివాహానికి ఐదు సంవత్సరాల పాటు రూ.10,116 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శిలువేరు శేఖర్ చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను ఆయన కోరారు. ప్రజల ఆశీర్వాదంతో శేఖర్ విజయం సాధించిన వెంటనే ఈ పథక

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ యువ నాయకుడు కొసనం అశోక్ మాట్లాడుతూ, పదో వార్డులో శేఖర్‌ను భారీ మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యేకు గిఫ్ట్ ఇవ్వడంతో పాటు, వార్డు అభివృద్ధికి మరింత బాటలు వేయాలని పిలుపునిచ్చారు.

అలాగే టీడీపీ నాయకుడు ఆరూరు సత్తయ్య మాట్లాడుతూ, చిట్యాల మున్సిపాలిటీలోని 12 వార్డులకు టీడీపీ మద్దతు ఉంటుందని, పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శేఖర్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షుడు పాటి దివాకర్ రెడ్డి, దాసరి వెంకన్న, దిసెట్ల ఉపేందర్, ముస్తఫా, అమరోజు మదన్, అమరోజు వెంకన్న, అమీద్, రహమెన్, పృద్విరాజ్, కొమ్ము శేఖర్తో పాటు పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News