Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:25 AM

పదమూడు వ వార్డ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన

పదమూడు వ వార్డ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన

పదమూడు వ వార్డ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన
February 03, 2026 01:29 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

భారీ బైక్ ర్యాలీతో శక్తి ప్రదర్శన

పదమూడు వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిగా భూక్యా కౌసల్యను ప్రకటించిన సందర్భంగా శనివారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ ఉగ్గం బుచ్చిరాములు ఆధ్వర్యంలో వార్డ్‌లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అభ్యర్థి భూక్యా కౌసల్య పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా భూక్యా కౌసల్య మాట్లాడుతూ పదమూడు వ వార్డ్‌లో పోటీ చేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయంలో వార్డ్ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉగ్గం అశోక్ యాదవ్, భూక్యా మహేష్, అయూబ్, బాలెంల సంజీవ, బాలెంల వీరయ్య, రాగం లింగయ్య, అంతటి ఉప్పలయ్య, చెరుకు గంగరాజు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News