ఇంద్రపాలనగరం:
గ్రామానికి చెందిన పబ్బు బాలమ్మ మృతిపై స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతదేహానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మందడి విద్యాసాగర్ రెడ్డి, సింగనబోయిన గణేష్, బీఆర్ఎస్ కార్యదర్శి రవ్వ నర్సింహా, మంటి లింగస్వామి, సింగనబోయిన జంగయ్య, మంటి బిక్షపతి, నల్ల రామస్వామి, పాలసంగం డైరెక్టర్ గర్ధాస్ వెంకటేష్, మేకల నరేందర్, పగుడాల ఉపేందర్ తదితరులు పాల్గొని బాలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి