. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి శివారులో గల నోస్ పార్మాసిటికల్ ల్యాబ్ కంపెనీ అనుమతులు రద్దు చెయ్యాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు
ఈ కంపెనీ ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యo ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం చేయించాలని డిమాండ్ చేశారు కంపెనీ వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని జరుగుతుందని, పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. అనుమతులు రద్దు చేసి, కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి