Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:45 PM

నోముల నర్సిరెడ్డి కుటుంబానికి ఉజ్వల విద్యార్థుల51వేలు ఆర్థిక సాయం

నోముల నర్సిరెడ్డి కుటుంబానికి ఉజ్వల విద్యార్థుల51వేలు ఆర్థిక సాయం

నోముల నర్సిరెడ్డి కుటుంబానికి ఉజ్వల విద్యార్థుల51వేలు ఆర్థిక సాయం
January 11, 2026 05:17 PM 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎదుల్లగూడెం వాసి నోముల నర్సిరెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం

ఉజ్వల స్కూల్ స్టూడెంట్స్ 51,000 రూపాయలు

వలిగొండ స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఎదుల్లగూడెం వాసి నోముల నర్సిరెడ్డి ఈనెల 4వ తేదీ న స్వర్గస్థులైన సందర్భంగా, ఈరోజు వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించబడింది. 2006-2007 ఉజ్వల స్కూల్ స్టూడెంట్స్ తరఫున మొత్తం 51,000 రూపాయలు నగదు రూపంలో కుటుంబానికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గోదా రంజిత్ గౌడ్, ఎల్దుండ కృష్ణారెడ్డి, దంతూరి అరుణ్ కుమార్, జిట్ట ప్రశాంత్ రెడ్డి, జోగు సురేష్, పగడాల ఉపేందర్, బోడ పట్ల ప్రవీణ్ రెడ్డి, గోద రాజు, ఎడమ రాఘవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొని కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News