Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:07 AM

నోముల నర్సిరెడ్డి కుటుంబానికి ఉజ్వల విద్యార్థుల51వేలు ఆర్థిక సాయం

నోముల నర్సిరెడ్డి కుటుంబానికి ఉజ్వల విద్యార్థుల51వేలు ఆర్థిక సాయం

నోముల నర్సిరెడ్డి కుటుంబానికి ఉజ్వల విద్యార్థుల51వేలు ఆర్థిక సాయం
11-01-2026 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎదుల్లగూడెం వాసి నోముల నర్సిరెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం

ఉజ్వల స్కూల్ స్టూడెంట్స్ 51,000 రూపాయలు

వలిగొండ స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఎదుల్లగూడెం వాసి నోముల నర్సిరెడ్డి ఈనెల 4వ తేదీ న స్వర్గస్థులైన సందర్భంగా, ఈరోజు వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించబడింది. 2006-2007 ఉజ్వల స్కూల్ స్టూడెంట్స్ తరఫున మొత్తం 51,000 రూపాయలు నగదు రూపంలో కుటుంబానికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గోదా రంజిత్ గౌడ్, ఎల్దుండ కృష్ణారెడ్డి, దంతూరి అరుణ్ కుమార్, జిట్ట ప్రశాంత్ రెడ్డి, జోగు సురేష్, పగడాల ఉపేందర్, బోడ పట్ల ప్రవీణ్ రెడ్డి, గోద రాజు, ఎడమ రాఘవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొని కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.

Sthanikam

నోముల నర్సిరెడ్డి కుటుంబానికి ఉజ్వల విద్యార్థుల51వేలు ఆర్థిక సాయం

Article Image

ఎదుల్లగూడెం వాసి నోముల నర్సిరెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం

ఉజ్వల స్కూల్ స్టూడెంట్స్ 51,000 రూపాయలు

వలిగొండ స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఎదుల్లగూడెం వాసి నోముల నర్సిరెడ్డి ఈనెల 4వ తేదీ న స్వర్గస్థులైన సందర్భంగా, ఈరోజు వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించబడింది. 2006-2007 ఉజ్వల స్కూల్ స్టూడెంట్స్ తరఫున మొత్తం 51,000 రూపాయలు నగదు రూపంలో కుటుంబానికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గోదా రంజిత్ గౌడ్, ఎల్దుండ కృష్ణారెడ్డి, దంతూరి అరుణ్ కుమార్, జిట్ట ప్రశాంత్ రెడ్డి, జోగు సురేష్, పగడాల ఉపేందర్, బోడ పట్ల ప్రవీణ్ రెడ్డి, గోద రాజు, ఎడమ రాఘవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొని కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News