Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:09 AM

నిదానపల్లిలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి రవిచంద్ర

నిదానపల్లిలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి రవిచంద్ర

నిదానపల్లిలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి రవిచంద్ర
January 12, 2026 05:14 PM 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలం:

రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న మల్లన్న సన్నిధి నిత్యం భక్తులతో కళకళలాడుతూ కనిపించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు ఆలయానికి వస్తున్న ఆదరణ ఆలయ ప్రాముఖ్యతను చాటుతోందని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News