Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:13 PM

నేడు ఖేడ్‌లో మెగా రక్తదాన శిబిరం యువత ముందుకు రావాలి..

నేడు ఖేడ్‌లో మెగా రక్తదాన శిబిరం యువత ముందుకు రావాలి..

నేడు ఖేడ్‌లో మెగా రక్తదాన శిబిరం యువత ముందుకు రావాలి..
December 28, 2025 01:09 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna
  1. నేడు ఖేడ్‌లో మెగా రక్తదాన శిబిరం యువత ముందుకు రావాలి..


* తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రక్తదాత అవార్డు గ్రహీత డాక్టర్ ఓం ప్రకాష్



సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి




నారాయణఖేడ్ పట్టణంలోని శ్రీరామ మందిరం అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా రక్తదాన శిబిరాన్ని యువతి యువకులు ముందుకొచ్చి విజయవంతం చేయగలరని తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రక్తదాత అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక సేవకర్త డాక్టర్ డి ఓం ప్రకాష్ అయ్యప్ప స్వామి కోరారు.ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణ దానం కాబట్టి రక్తదానం చేద్దాం ప్రాణదాతలు అవుదాం అన్నారు.నారాయణఖేడ్ పట్టణంలో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన శ్రీ రామ మందిరం సమయం: ఉదయం 11 గంటల నుండి రక్తదాన శిబిరం ప్రారంభం చేయడం జరుగుతుంది కావున రక్తదాతలు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయగలరని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News