రూ.65 లక్షల నిధులు మంజూరు
న్యాల్కల్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ న్యాల్కల్ మండల అభివృద్ధికి మరోసారి ప్రాధాన్యత ఇస్తూ రూ.50 లక్షలు మంజూరు చేయించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో న్యాల్కల్ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి అదనంగా రూ.15 లక్షలు మంజూరయ్యాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి భాస్కర్ రెడ్డి తెలిపారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి