Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్వతాపురం రోడ్డుకు భూమిపూజ.. రూ.30 లక్షలతో బీటీ రోడ్డు ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 07:03 PM

నర్రా రాఘవరెడ్డి, ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లకు విప్లవ జోహార్లు

నర్రా రాఘవరెడ్డి, ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లకు విప్లవ జోహార్లు

నర్రా రాఘవరెడ్డి, ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లకు విప్లవ జోహార్లు
April 09, 2026 05:33 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

నర్రా రాఘవరెడ్డి, ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లకు విప్లవ జోహార్లు

తెలంగాణ సాయిధ పోరాట యోధుడు ప్రజా కళాకారుడు ప్రజల మనిషి నర్రా రాఘవరెడ్డి అని అలాగే నరహంతక గుండాల చేతులో హత్యగావించబడింది మునగాల ప్రాంత బిడ్డ ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అన్నారు.

గురువారం జూలకంటి విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభ సందర్భంగా బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ నర్రా రాఘవరెడ్డి ఆరుసార్లు నకిరేకల్ ఎమ్మెల్యేగా ప్రజల మనిషిగా ప్రజాభిమానం సురగొన్న ప్రజా కళాకారుడు 11వ వర్ధంతి సందర్భంగా మునగాల మండల కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా ప్రజాభిమానం సురగోన్న నాయకుడుగా ఎదుగుతుంటే వారువలేని కిరాయి హంతకులు గుండాల చేతులో హత్య గావించబడినరని అన్నారు 27వ వర్ధంతి సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి మునగాల మండల కమిటీ పక్షాన ఆ వీరులకు విప్లవ జోహార్లు అర్పిం చిన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా, బచ్చలకూర స్వరాజ్యం, మండల కమిటీ సభ్యులు చంద్రయ్య, కృష్ణారెడ్డి,సాలిన్ రెడ్డి వెంకటన్న, వెంకటాద్రి వెంకట కోటమ్మ నాగయ్య పిచ్చయ్య నరసయ్య బ్రహ్మం మల్లారెడ్డి గోపయ్య ఉపేందర్, సతీష్, తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News