Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:11 AM

నూతన పాలకవర్గానికి ఘన సన్మానం

నూతన పాలకవర్గానికి ఘన సన్మానం

నూతన పాలకవర్గానికి ఘన సన్మానం
January 05, 2026 06:59 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఏపూరు లొ కౌండిన్య యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన పాలకవర్గానికి సన్మానం


స్థానికo ప్రతినిధి మహేందర్ రెడ్డి.


చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో కౌండిన్య యువజన సంఘం ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ పాలెం మహేష్ గౌడ్‌తో పాటు వార్డు సభ్యులు సురిగి స్వప్న లింగస్వామి గౌడ్, అంతటి జ్యోతి నరేష్ గౌడ్, పాలెం శ్రీకాంత్ గౌడ్‌లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గౌడ సంఘం పెద్దలు ముస్తాబ్ దార్ బొంగు వెంకటేశం గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ పాలెం మల్లేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కౌండిన్య యువజన సంఘం అధ్యక్షుడు సురిగి లింగస్వామి గౌడ్, ఉపాధ్యక్షుడు పాలెం అశోక్ గౌడ్, మునుకుంట్ల స్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శి బొంగు శ్రీను గౌడ్, సహాయ కార్యదర్శి కొడతం లింగస్వామి గౌడ్, కోశాధికారులు పంతంగి గణేష్ గౌడ్, బొడ్డు గణేష్ గౌడ్ పాల్గొన్నారు.

అలాగే కార్యవర్గ సభ్యులు గోపగోని శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, పాలెం వెంకటేష్ గౌడ్, యాదయ్య గౌడ్, నరసింహ గౌడ్, రమేష్ గౌడ్, సురిగి అశోక్ గౌడ్, బియ్యపు సాయిరాం గౌడ్, మునుకుంట్ల నవీన్ గౌడ్, బూరుగు కిరణ్ గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా కౌండిన్య యువజన సంఘం అధ్యక్షుడు గౌడ సంఘానికి చెందిన బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చిత్రపటాన్ని బహుకరించారు. గ్రామాభివృద్ధికి నూతన ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News