Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 03:10 PM

నల్లగొండలో సుజన్ క్లినిక్ ప్రారంభించిన బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి

నల్లగొండలో సుజన్ క్లినిక్ ప్రారంభించిన బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి

నల్లగొండలో సుజన్ క్లినిక్ ప్రారంభించిన బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి
21-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో సత్యవతి ఆస్పత్రి ఎదురుగా సుజన్ క్లినిక్‌ను గురువారం ప్రారంభించారు. కార్యక్రమానికి నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి హాజరై క్లినిక్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో ఫిజియోథెరపీ సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో క్లినిక్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.

క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ మేడి సుజన్, మేడి ఊహ మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్యం, మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో కార్పొరేటర్లు, కుటుంబ సభ్యులు మేడి లక్ష్మయ్య, మేడి యాదమ్మ, జాకోబ్, క్రిస్టఫర్, సీరయ్య, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నల్లగొండలో సుజన్ క్లినిక్ ప్రారంభించిన బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి

Article Image

నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో సత్యవతి ఆస్పత్రి ఎదురుగా సుజన్ క్లినిక్‌ను గురువారం ప్రారంభించారు. కార్యక్రమానికి నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి హాజరై క్లినిక్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో ఫిజియోథెరపీ సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో క్లినిక్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.

క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ మేడి సుజన్, మేడి ఊహ మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్యం, మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో కార్పొరేటర్లు, కుటుంబ సభ్యులు మేడి లక్ష్మయ్య, మేడి యాదమ్మ, జాకోబ్, క్రిస్టఫర్, సీరయ్య, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News