నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్లో జార్జి రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.న
ఈ సందర్భంగా వీరేశం మాట్లాడుతూ, జార్జి రెడ్డి త్యాగం, సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి