Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:49 PM

నకిరేకల్ నియోజకవర్గంలో విషాద ఛాయలు… మృత కుటుంబాలకు అండగా నిలిచిన చిరుమర్తి లింగయ్య

నకిరేకల్ నియోజకవర్గంలో విషాద ఛాయలు… మృత కుటుంబాలకు అండగా నిలిచిన చిరుమర్తి లింగయ్య

నకిరేకల్ నియోజకవర్గంలో విషాద ఛాయలు… మృత కుటుంబాలకు అండగా నిలిచిన చిరుమర్తి లింగయ్య
January 11, 2026 03:49 PM 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గంలో విషాదాలు… పరామర్శలు

స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గంలో వరుసగా చోటుచేసుకున్న విషాద ఘటనల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని మృతులకు నివాళులర్పించారు.చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డుకు చెందిన దాదే వసంత అనారోగ్యంతో మృతి చెందగా, వారి పార్థివ దేహానికి పూలమాలవేసి లింగయ్య నివాళులర్పించారు. కుటుంబ సభ్యులనుపరామర్శించి ధైర్యం చెప్పారు.

అదేవిధంగా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన మూరల సత్తయ్య దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన సోమనబోయిన భద్రమ్మ అనారోగ్యంతో మృతి చెందగా, వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని లింగయ్య భరోసా ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News