PRINT TIME: April 10, 2026 10:37 AM
నకిరేకల్ నియోజకవర్గంలో విషాద ఛాయలు… మృత కుటుంబాలకు అండగా నిలిచిన చిరుమర్తి లింగయ్య
నకిరేకల్ నియోజకవర్గంలో విషాద ఛాయలు… మృత కుటుంబాలకు అండగా నిలిచిన చిరుమర్తి లింగయ్య
January 11, 2026 03:49 PM
31 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిరేకల్ నియోజకవర్గంలో విషాదాలు… పరామర్శలు
స్థానికం ప్రధాన ప్రతినిధి
నకిరేకల్ నియోజకవర్గంలో వరుసగా చోటుచేసుకున్న విషాద ఘటనల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని మృతులకు నివాళులర్పించారు.చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డుకు చెందిన దాదే వసంత అనారోగ్యంతో మృతి చెందగా, వారి పార్థివ దేహానికి పూలమాలవేసి లింగయ్య నివాళులర్పించారు. కుటుంబ సభ్యులనుపరామర్శించి ధైర్యం చెప్పారు.
అదేవిధంగా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన మూరల సత్తయ్య దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన సోమనబోయిన భద్రమ్మ అనారోగ్యంతో మృతి చెందగా, వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని లింగయ్య భరోసా ఇచ్చారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి