స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా నిదానపల్లి: మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైన నిదానపల్లి గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం
ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనుంది. సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య మరియు ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్య గ్రామంలోని అన్ని వార్డు మెంబర్లతో బాధ్యతలు స్వీకరిస్తారు.
నూతన పాలకవర్గం గ్రామ అభివృద్ధి, పారిశుధ్యం, సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు చేరువగా పనిచేయనున్నట్లు హామీ ఇచ్చింది. గ్రామ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై రేపటి కార్యక్రమానికి సన్నాహాలు పూర్తి చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి