Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:12 AM

నార్కెట్‌పల్లిలో పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కిట్లు, సర్పంచ్ పాలకవర్గానికి సన్మానం

నార్కెట్‌పల్లిలో పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కిట్లు, సర్పంచ్ పాలకవర్గానికి సన్మానం

నార్కెట్‌పల్లిలో పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కిట్లు, సర్పంచ్ పాలకవర్గానికి సన్మానం
January 08, 2026 04:29 PM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిరేకల్ స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ చేతన హై స్కూల్‌లో పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఇటీవల ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ పాలకవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని మాట్లాడారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమని అన్నారు. వారి కష్టాన్ని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. ప్రజల విశ్వాసంతో ఎన్నికైన సర్పంచ్ పాలకవర్గ సభ్యులు గ్రామాభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.సమాజ అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పారిశుధ్య కార్మికులు, విద్యాసంస్థ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News