Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:50 AM

నారాయణఖేడ్ సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వకు ప్రత్యేక నిధులు

నారాయణఖేడ్ సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వకు ప్రత్యేక నిధులు

నారాయణఖేడ్ సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వకు ప్రత్యేక నిధులు
December 29, 2025 04:51 PM 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

శాసనసభ్యుల అభ్యర్థనపై ముఖ్యమంత్రి సానుకూల స్పందన

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి మానూర్ మండలంలోని రాయిపల్లి సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వ, రాయిపల్లి బ్రిడ్జి నిర్మాణం,నారాయణఖేడ్ పట్టణం చుట్టూ రింగు రోడ్ మరియు ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారంగా అందజేశారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థనలను సానుకూలంగా స్వీకరించి, నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైన నిధులను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కృషి ప్రాంతీయ అభివృద్ధికి మేలు చేయనుందని శాసనసభ్యులు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News