Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 09:29 AM

నారాయణఖేడ్ సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వకు ప్రత్యేక నిధులు

నారాయణఖేడ్ సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వకు ప్రత్యేక నిధులు

నారాయణఖేడ్ సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వకు ప్రత్యేక నిధులు
December 29, 2025 04:51 PM 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

శాసనసభ్యుల అభ్యర్థనపై ముఖ్యమంత్రి సానుకూల స్పందన

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి మానూర్ మండలంలోని రాయిపల్లి సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వ, రాయిపల్లి బ్రిడ్జి నిర్మాణం,నారాయణఖేడ్ పట్టణం చుట్టూ రింగు రోడ్ మరియు ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారంగా అందజేశారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థనలను సానుకూలంగా స్వీకరించి, నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైన నిధులను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కృషి ప్రాంతీయ అభివృద్ధికి మేలు చేయనుందని శాసనసభ్యులు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News