Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:49 PM

నారాయణఖేడ్ సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వకు ప్రత్యేక నిధులు

నారాయణఖేడ్ సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వకు ప్రత్యేక నిధులు

నారాయణఖేడ్ సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వకు ప్రత్యేక నిధులు
December 29, 2025 04:51 PM 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

శాసనసభ్యుల అభ్యర్థనపై ముఖ్యమంత్రి సానుకూల స్పందన

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి మానూర్ మండలంలోని రాయిపల్లి సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వ, రాయిపల్లి బ్రిడ్జి నిర్మాణం,నారాయణఖేడ్ పట్టణం చుట్టూ రింగు రోడ్ మరియు ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారంగా అందజేశారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థనలను సానుకూలంగా స్వీకరించి, నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైన నిధులను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కృషి ప్రాంతీయ అభివృద్ధికి మేలు చేయనుందని శాసనసభ్యులు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News