శాసనసభ్యుల అభ్యర్థనపై ముఖ్యమంత్రి సానుకూల స్పందన
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి
నారాయణఖేడ్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి మానూర్ మండలంలోని రాయిపల్లి సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిల్వ, రాయిపల్లి బ్రిడ్జి నిర్మాణం,నారాయణఖేడ్ పట్టణం చుట్టూ రింగు రోడ్ మరియు ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారంగా అందజేశారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థనలను సానుకూలంగా స్వీకరించి, నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైన నిధులను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కృషి ప్రాంతీయ అభివృద్ధికి మేలు చేయనుందని శాసనసభ్యులు వెల్లడించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి