Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:36 AM

మునిపంపులలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి

మునిపంపులలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి

మునిపంపులలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి
January 12, 2026 05:02 PM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లా:

భారతీయ జనతా పార్టీ మునిపంపుల గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి గ్రామ శాఖ అధ్యక్షుడు తెల్కలపల్లి గిరి నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు యాదాసు లక్ష్మణ్ కుమార్ (రెండో వార్డు) మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలు యువతకు శాశ్వత మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆయన బోధనల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువతే దేశానికి వెన్నుముక అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరచూ పేర్కొంటారని, యువత అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం యువ వికాస్ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ దేశానికి స్ఫూర్తినిస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు డోగిపర్తి భాస్కర్, ఏలూరు రవి, చోల్లేటి చంద్రశేఖరాచారి, బూడిద కిరణ్, సురేపల్లి వీరేందర్, పున్న శ్రీకాంత్, బుడద చింటూ, బేతు ధర్మేందర్, గాదె శ్రీకాంత్, సూరపల్లి నరేష్, మామిండ్ల రామ్ నాగేందర్, కూరెల్ల రామకృష్ణాచారి, మధు, కానుకుంట్ల నరేష్, మారయ్య, ప్రశాంత్, మిరియాల వెంకటేష్, ఏలూరి నిహారిక తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News