Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:07 AM

మునిపంపులలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి

మునిపంపులలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి

మునిపంపులలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి
12-01-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లా:

భారతీయ జనతా పార్టీ మునిపంపుల గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి గ్రామ శాఖ అధ్యక్షుడు తెల్కలపల్లి గిరి నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు యాదాసు లక్ష్మణ్ కుమార్ (రెండో వార్డు) మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలు యువతకు శాశ్వత మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆయన బోధనల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువతే దేశానికి వెన్నుముక అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరచూ పేర్కొంటారని, యువత అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం యువ వికాస్ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ దేశానికి స్ఫూర్తినిస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు డోగిపర్తి భాస్కర్, ఏలూరు రవి, చోల్లేటి చంద్రశేఖరాచారి, బూడిద కిరణ్, సురేపల్లి వీరేందర్, పున్న శ్రీకాంత్, బుడద చింటూ, బేతు ధర్మేందర్, గాదె శ్రీకాంత్, సూరపల్లి నరేష్, మామిండ్ల రామ్ నాగేందర్, కూరెల్ల రామకృష్ణాచారి, మధు, కానుకుంట్ల నరేష్, మారయ్య, ప్రశాంత్, మిరియాల వెంకటేష్, ఏలూరి నిహారిక తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మునిపంపులలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి

Article Image

నల్లగొండ జిల్లా:

భారతీయ జనతా పార్టీ మునిపంపుల గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి గ్రామ శాఖ అధ్యక్షుడు తెల్కలపల్లి గిరి నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు యాదాసు లక్ష్మణ్ కుమార్ (రెండో వార్డు) మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలు యువతకు శాశ్వత మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆయన బోధనల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువతే దేశానికి వెన్నుముక అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరచూ పేర్కొంటారని, యువత అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం యువ వికాస్ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ దేశానికి స్ఫూర్తినిస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు డోగిపర్తి భాస్కర్, ఏలూరు రవి, చోల్లేటి చంద్రశేఖరాచారి, బూడిద కిరణ్, సురేపల్లి వీరేందర్, పున్న శ్రీకాంత్, బుడద చింటూ, బేతు ధర్మేందర్, గాదె శ్రీకాంత్, సూరపల్లి నరేష్, మామిండ్ల రామ్ నాగేందర్, కూరెల్ల రామకృష్ణాచారి, మధు, కానుకుంట్ల నరేష్, మారయ్య, ప్రశాంత్, మిరియాల వెంకటేష్, ఏలూరి నిహారిక తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News