చౌటుప్పల్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందిన పద్మశాలి నాయకుడు గోశిక వినయ్ కుమార్ మున్సిపల్ వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పత్రిక ప్రతినిధి కత్తుల రవి పుష్పగుచ్ఛం అందజేసి వినయ్ కుమార్ను అభినందించారు.ఈ
సన్మాన కార్యక్రమంలో శ్రీశైలం, నాగరాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి