Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:46 PM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ మెజారిటీకి కృషి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ మెజారిటీకి కృషి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ మెజారిటీకి కృషి
February 19, 2026 10:57 PM 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కి అభినందనలు

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ సాధించేందుకు కృషి చేసిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కి జిల్లా కాంగ్రెస్ న్యాయ విభాగం ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ న్యాయ విభాగం అధ్యక్షులు నూకల సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ విజయానికి సర్వోత్తమ్ రెడ్డి చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పార్టీ మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో న్యాయవాదులు సినేపల్లి సోమేశ్వర్, దొరేపల్లి రమేష్, కోణం రఘురామయ్య, బత్తిని వెంకటేశ్వర్లు, పోలేబోయిన నరేష్ పిళ్లే, పత్తిపాక రాధాకృష్ణ, అనంతుల సందీప్, బాలరాజ, సైదులు గౌడ్ , తరుణ్ గ, వీరేశం తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News