Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలేకు రామన్నపేట లో ఘన నివాళి సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:48 PM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ మెజారిటీకి కృషి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ మెజారిటీకి కృషి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ మెజారిటీకి కృషి
February 19, 2026 10:57 PM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కి అభినందనలు

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ సాధించేందుకు కృషి చేసిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కి జిల్లా కాంగ్రెస్ న్యాయ విభాగం ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ న్యాయ విభాగం అధ్యక్షులు నూకల సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ విజయానికి సర్వోత్తమ్ రెడ్డి చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పార్టీ మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో న్యాయవాదులు సినేపల్లి సోమేశ్వర్, దొరేపల్లి రమేష్, కోణం రఘురామయ్య, బత్తిని వెంకటేశ్వర్లు, పోలేబోయిన నరేష్ పిళ్లే, పత్తిపాక రాధాకృష్ణ, అనంతుల సందీప్, బాలరాజ, సైదులు గౌడ్ , తరుణ్ గ, వీరేశం తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News