Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:14 AM

మృత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య నివాళులు

మృత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య నివాళులు

  మృత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య    నివాళులు
January 28, 2026 05:36 PM 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నకిరేకల్ మున్సిపాలిటీ 20వ వార్డుకు చెందిన గంగాధర ప్రశాంత్ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబంలో శోకం నెలకొంది. ఈ విషయాన్ని తెలుసుకున్న నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య మృతుని నివాసానికి వెళ్లి పార్థీవదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నకిరేకల్ మున్సిపాలిటీ 16వ వార్డుకు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ మాతృమూర్తి అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె పార్థీవదేహాన్ని సందర్శించిన చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చి, ఈ కష్ట సమయంలో తమకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యసానుభూతి మాటలు బాధిత కుటుంబాలకు ధైర్యాన్నిచ్చినట్టు స్థానికులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News