Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:37 AM

మృత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య నివాళులు

మృత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య నివాళులు

  మృత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య    నివాళులు
January 28, 2026 05:36 PM 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నకిరేకల్ మున్సిపాలిటీ 20వ వార్డుకు చెందిన గంగాధర ప్రశాంత్ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబంలో శోకం నెలకొంది. ఈ విషయాన్ని తెలుసుకున్న నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య మృతుని నివాసానికి వెళ్లి పార్థీవదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నకిరేకల్ మున్సిపాలిటీ 16వ వార్డుకు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ మాతృమూర్తి అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె పార్థీవదేహాన్ని సందర్శించిన చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చి, ఈ కష్ట సమయంలో తమకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యసానుభూతి మాటలు బాధిత కుటుంబాలకు ధైర్యాన్నిచ్చినట్టు స్థానికులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News