Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 11:37 PM

మొబైల్ రీల్స్ మోజులో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం తప్పిన పెను ప్రమాదం

మొబైల్ రీల్స్ మోజులో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం తప్పిన పెను ప్రమాదం

మొబైల్ రీల్స్ మోజులో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం తప్పిన పెను ప్రమాదం
29-01-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

నల్గొండ:

కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం సమీపంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ మొబైల్ ఫోన్ మోజులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు, బస్సు డ్రైవర్ మొబైల్ ఫోన్‌లో రీల్స్ చూస్తూ వాహనం నడిపినట్లు సమాచారం. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఎక్కింది. ఒక్కసారిగా బస్సు కుదుపులకు గురికావడంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు.

అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయం. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలు కాగా, వారిని స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించారు. గాయపడిన ప్రయాణికులంతా అదే బస్సులో ప్రయాణాన్ని కొనసాగించి గమ్యస్థానాలకు చేరుకున్నారు.

డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరగడానికి తృటిలో తప్పిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రవాణా వాహనాలను నడిపే డ్రైవర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మొబైల్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


Sthanikam

మొబైల్ రీల్స్ మోజులో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం తప్పిన పెను ప్రమాదం

Article Image

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

నల్గొండ:

కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం సమీపంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ మొబైల్ ఫోన్ మోజులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు, బస్సు డ్రైవర్ మొబైల్ ఫోన్‌లో రీల్స్ చూస్తూ వాహనం నడిపినట్లు సమాచారం. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఎక్కింది. ఒక్కసారిగా బస్సు కుదుపులకు గురికావడంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు.

అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయం. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలు కాగా, వారిని స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించారు. గాయపడిన ప్రయాణికులంతా అదే బస్సులో ప్రయాణాన్ని కొనసాగించి గమ్యస్థానాలకు చేరుకున్నారు.

డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరగడానికి తృటిలో తప్పిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రవాణా వాహనాలను నడిపే డ్రైవర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మొబైల్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News