Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:10 AM

మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా కందిమల్ల గోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా కందిమల్ల గోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా కందిమల్ల గోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
January 10, 2026 09:10 AM 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నీర్నేముల గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా వెలగపురి జనని, కోళ్ల రామకృష్ణలు, ప్రధాన కార్యదర్శిగా గంగాదేవి స్వామి ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా బద్దం యాదమ్మ, బంటిక శ్రీను, చిల్ల మధురవేణి, నారపాక మాధవిలను ఏకగ్రీవంగా ఎంపిక

ఈ ఎన్నికతో మండలంలో గ్రామ పంచాయతీల సమస్యలపై సమిష్టిగా ప్రభుత్వాన్ని ఆశ్రయించే అవకాశం ఏర్పడిందని, నిధులు, అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల అంశాల్లో సర్పంచుల ఫోరం కీలక పాత్ర పోషించనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఈ ఎన్నిక కార్యక్రమం లో రామన్నపేట మండలంలోని పలువురు గ్రామ సర్పంచ్లు పాల్గొన్నారు. రామన్నపేట సర్పంచ్ గరిక సత్య నారాయణ, కొమ్మాయిగూడెం సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి, శోభనాధపురం సర్పంచ్ కంచి మధుసూదన్, జనంపెళ్లి సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి, ఇసిల్ల సర్పంచ్ పైళ్ల చందన వెంకటరెడ్డి, బాచుప్పల మాధవి భూపాల్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, టిపిసిసి అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర నాయకులు గంగుల వెంకట్ రాజిరెడ్డి, జినుకల ప్రభాకర్, బత్తుల కృష్ణ గౌడ్, పూస బాలకృష్ణ, నంద్యాల బిక్షం రెడ్డి, గుత్త నర్సిరెడ్డి, ఎండి జమీరుద్దీన్, బొడ్డు సురేందర్ రావు, ఎర్ర శేఖర్, ఆవుల నరసింహ, నోముల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News