శ్రీ సత్యసాయి జిల్లా
పెనుకొండ
సోమందేపల్లి మండలం గుడ్డంనాగేపల్లి లో
మంత్రి సవిత కామెంట్స్
లోటస్ ఫాండ్ ని కూడా జగన్ రాజధాని అంటాడు
గత ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన పని లేదు
నీతి నిజాయితీకి మరు పేరు చంద్రబాబు
సాగు నీరు త్రాగు నీరు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది
గత 5 ఏళ్ళల్లో వైసీపీ ఏమి చేసింది
ఏమైనా మాట్లాడితే మీడియా పై దాడులు
అంబులెన్సు కి సైడ్ ఇవ్వని వారు వైసీపీ ప్రజలకి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటూన్నారు
జగన్ మావిగన్ అంటారు
అమరావతి కోసం వైసీపీ ఏం చేసింది, జగన్ ఏమి చేసాడు
ప్రతిపక్షము లో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షి గా ఒప్పుకున్నారు
గంటకో మాట పూటకో మాట మాట్లాడే జగన్....

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి