Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:13 AM

మౌలాలి చిల్ల దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

మౌలాలి చిల్ల దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

మౌలాలి చిల్ల దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభం
06-01-2026 568 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్న పేట స్థానికం ప్రతినిధి
రామన్నపేట మండల కేంద్రంలోని మౌలాలి చిల్ల దర్గా ఉర్సు ఉత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. ముతవల్లి, ముజావర్ ఎండి జానీ పాషా నివాసం నుండి గంధం ఊరేగింపుతో ఉత్సవాలకు ఆరంభం పలికారు. అనంతరం మౌలాలి దర్గా వద్ద నైవేద్యంగా గంధం సమర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సర్పంచ్ గరిక సత్యనారాయణ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా ప్రజలు ఐక్యతతో ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. గ్రామ ప్రజలు సుఖశాంతులతో, ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఉత్సవాల్లో ఉపసర్పంచ్ మోటె రమేష్, నాయకులు ఎండి జమీరుద్దీన్, వనం చంద్రశేఖర్, జెల్ల వెంకటేశం, ఎండి అక్రమ్, ఎండి నాసర్, వార్డు సభ్యులు హరిబాబు, కొమ్ము శేఖర్, నూర్జహా అన్వర్, అంజద్, కొమ్ము రామస్వామి, గొరిగే శేఖర్, సుదర్శన్ తదితరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉర్సు ఉత్సవాలు భక్తుల సందడితో ఉత్సాహంగా కొనసాగాయి.
Sthanikam

మౌలాలి చిల్ల దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

Article Image
రామన్న పేట స్థానికం ప్రతినిధి
రామన్నపేట మండల కేంద్రంలోని మౌలాలి చిల్ల దర్గా ఉర్సు ఉత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. ముతవల్లి, ముజావర్ ఎండి జానీ పాషా నివాసం నుండి గంధం ఊరేగింపుతో ఉత్సవాలకు ఆరంభం పలికారు. అనంతరం మౌలాలి దర్గా వద్ద నైవేద్యంగా గంధం సమర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సర్పంచ్ గరిక సత్యనారాయణ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా ప్రజలు ఐక్యతతో ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. గ్రామ ప్రజలు సుఖశాంతులతో, ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఉత్సవాల్లో ఉపసర్పంచ్ మోటె రమేష్, నాయకులు ఎండి జమీరుద్దీన్, వనం చంద్రశేఖర్, జెల్ల వెంకటేశం, ఎండి అక్రమ్, ఎండి నాసర్, వార్డు సభ్యులు హరిబాబు, కొమ్ము శేఖర్, నూర్జహా అన్వర్, అంజద్, కొమ్ము రామస్వామి, గొరిగే శేఖర్, సుదర్శన్ తదితరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉర్సు ఉత్సవాలు భక్తుల సందడితో ఉత్సాహంగా కొనసాగాయి.
మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News