నార్కట్పల్లి గ్రామంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైనర్లు టూ వీలర్లు నడుపుతూ కనిపించగా, వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.అనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించి, మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టపరంగా నేరమని పోలీసులు స్పష్టం చేశారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, ఇకపై ఇలాంటి ఘటనలు పున
సబ్ ఇన్స్పెక్టర్ P. విష్ణుమూర్తి మాట్లాడుతూ, మైనర్లు వాహనాలు నడపడం ప్రమాదకరమని, తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు. అనంతరం వారిని హెచ్చరికతో విడిచిపెట్టినట్లు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి