Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:37 AM

మదిరే పదో తరగతి విద్యార్థులకు వాటర్ బాటిళ్ల పంపిణీ

మదిరే పదో తరగతి విద్యార్థులకు వాటర్ బాటిళ్ల పంపిణీ

మదిరే పదో తరగతి విద్యార్థులకు వాటర్ బాటిళ్ల పంపిణీ
January 26, 2026 12:16 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆదోని మండల పరిధిలోని మదిరే గ్రామంలోని ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పదో తరగతి విద్యార్థులకు వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మదిరే భాస్కర్ రెడ్డి విద్యార్థులకు వాటర్ బాటిళ్లను అందజేశారు.పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సమాజం మొత్తం తోడ్పడాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ సాయ సహకారాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ వాటర్ బాటిళ్లను మదిరే బెస్త శ్రీనివాసులు అందించడం ఆశించదగ్గ విషయమని కార్యక్రమంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News