Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:54 AM

లంబాడి హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష

లంబాడి హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష

లంబాడి హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష
22-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మన రోడ్డు–మన భద్రత–మన బాధ్యత’ నినాదంతో LHPS ఉద్యమం

యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

లంబాడి హక్కుల సాధన కోసం లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. ‘మన రోడ్డు–మన భద్రత–మన బాధ్యత’ అనే నినాదంతో చేపట్టనున్న ఈ ఉద్యమం ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది.


యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని గుండ్లగూడెం రైల్వేగేటు సమీపంలో శుక్రవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు LHPS నాయకులు ప్రకటించారు. రోడ్డు భద్రత సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడంతో పాటు, లంబాడి తండాల ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని స్థానిక గ్రామాల నాయకులు, ప్రజలు, LHPS రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, సభ్యులు, అఖిలపక్ష పార్టీల ప్రతినిధులకు సమితి పిలుపునిచ్చింది. ప్రజల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఒక్కతాటిపైకి వచ్చి ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

లంబాడి సమాజానికి సంబంధించిన మౌలిక సమస్యల పరిష్కారానికి ఈ ఆమరణ నిరాహార దీక్ష ఒక కీలక మైలురాయిగా నిలవనుందని నాయకులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

లంబాడి హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష

Article Image

మన రోడ్డు–మన భద్రత–మన బాధ్యత’ నినాదంతో LHPS ఉద్యమం

యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

లంబాడి హక్కుల సాధన కోసం లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. ‘మన రోడ్డు–మన భద్రత–మన బాధ్యత’ అనే నినాదంతో చేపట్టనున్న ఈ ఉద్యమం ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది.


యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని గుండ్లగూడెం రైల్వేగేటు సమీపంలో శుక్రవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు LHPS నాయకులు ప్రకటించారు. రోడ్డు భద్రత సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడంతో పాటు, లంబాడి తండాల ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని స్థానిక గ్రామాల నాయకులు, ప్రజలు, LHPS రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, సభ్యులు, అఖిలపక్ష పార్టీల ప్రతినిధులకు సమితి పిలుపునిచ్చింది. ప్రజల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఒక్కతాటిపైకి వచ్చి ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

లంబాడి సమాజానికి సంబంధించిన మౌలిక సమస్యల పరిష్కారానికి ఈ ఆమరణ నిరాహార దీక్ష ఒక కీలక మైలురాయిగా నిలవనుందని నాయకులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News