Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:04 PM

కురంపల్లి గ్రామ సమస్యలు పరిష్కరించాలని. వినతి

కురంపల్లి గ్రామ సమస్యలు పరిష్కరించాలని. వినతి

కురంపల్లి గ్రామ సమస్యలు పరిష్కరించాలని. వినతి
May 21, 2026 07:11 PM 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కనగల్ మండలం కురంపల్లి గ్రామంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వల్కీ క్రాంతికుమార్ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.

గ్రామంలోని 5వ వార్డు ఎస్సీ మాల కాలనీలో మురుగు కాలువల నీరు చర్చి సమీపంలో నిల్వ ఉండటంతో పెద్ద మడుగుగా మారిందని తెలిపారు. గత రెండేళ్లుగా మురికి నీటి దుర్వాసన, దోమల సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామ అధికారులకు, సర్పంచ్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. వెంటనే మురుగు కాలువలను శుభ్రం చేసి సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవోను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News