Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:39 AM

క్రీడల్లో రాణించి గ్రామానికి కీర్తి తేవాలి: బండ మధుకర్ రెడ్డి

క్రీడల్లో రాణించి గ్రామానికి కీర్తి తేవాలి: బండ మధుకర్ రెడ్డి

క్రీడల్లో రాణించి గ్రామానికి కీర్తి తేవాలి: బండ మధుకర్ రెడ్డి
January 14, 2026 03:53 PM 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపులలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

స్థానికం ప్రధాన ప్రతినిధి

మునిపంపుల గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏలూరి కుమారస్వామి జ్ఞాపకార్థం నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌ను బీజేపీ మండల అధ్యక్షులు బండ మధుకర్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత అన్ని రంగాల్లో ముందుండి, ముఖ్యంగా క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణించి గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం ద్వారా పార్లమెంట్ స్థాయిలో క్రీడా మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఖోఖో వంటి పోటీల్లో యువత భాగస్వాములై నియోజకవర్గ, పార్లమెంట్, జాతీయ స్థాయిల వరకు ఎదగాలని, ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వనం అంజయ్య, మునిపంపుల మాజీ సర్పంచ్, బీజేపీ సీనియర్ నాయకులు కట్ట యాదయ్య, సభాధ్యక్షులు సుధీర్, ప్రభాకర్ చారి, రామ్ లక్ష్మయ్య, శ్యాంసుందర్, సురుగు జంగీర్, సద్దల వెంకట్, రామలక్ష్మయ్య, మిర్యాల శ్రీధర్, చింత రమేష్, రావుల నవీన్, ఏలూరు సాయి, బంటి భాను రాజశేఖర్, సాయి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News