Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:52 AM

క్రీడల్లో రాణించి గ్రామానికి కీర్తి తేవాలి: బండ మధుకర్ రెడ్డి

క్రీడల్లో రాణించి గ్రామానికి కీర్తి తేవాలి: బండ మధుకర్ రెడ్డి

క్రీడల్లో రాణించి గ్రామానికి కీర్తి తేవాలి: బండ మధుకర్ రెడ్డి
January 14, 2026 03:53 PM 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపులలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

స్థానికం ప్రధాన ప్రతినిధి

మునిపంపుల గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏలూరి కుమారస్వామి జ్ఞాపకార్థం నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌ను బీజేపీ మండల అధ్యక్షులు బండ మధుకర్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత అన్ని రంగాల్లో ముందుండి, ముఖ్యంగా క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణించి గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం ద్వారా పార్లమెంట్ స్థాయిలో క్రీడా మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఖోఖో వంటి పోటీల్లో యువత భాగస్వాములై నియోజకవర్గ, పార్లమెంట్, జాతీయ స్థాయిల వరకు ఎదగాలని, ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వనం అంజయ్య, మునిపంపుల మాజీ సర్పంచ్, బీజేపీ సీనియర్ నాయకులు కట్ట యాదయ్య, సభాధ్యక్షులు సుధీర్, ప్రభాకర్ చారి, రామ్ లక్ష్మయ్య, శ్యాంసుందర్, సురుగు జంగీర్, సద్దల వెంకట్, రామలక్ష్మయ్య, మిర్యాల శ్రీధర్, చింత రమేష్, రావుల నవీన్, ఏలూరు సాయి, బంటి భాను రాజశేఖర్, సాయి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News