కోదాడ పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణానికి మంత్రికి వినతి
కోదాడ పట్టణంలో నూతన పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణానికి కృషి చేయాలని కోరుతూ భవన నిర్మాణ సన్నాహక కమిటీ కన్వీనర్ గంధం బంగారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హైదరాబాద్ లో వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మిరాజు చంద్రశేఖర్ కు సిఫార్సు చేయవలసిందిగా ఆయన మంత్రిని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి