పట్టణంలో పారిశుద్ధ్య పనుల్లో ఎక్కడ అలసత్యం వహించకూడదు
కోదాడలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలును సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మంగళవారం పరిశీలించారు. కోదాడ పట్టణంలోని డ్రైనేజీ కాలువలు, రోడ్ల శుభ్రత పనుల పురోగతిని మునిసిపల్ కమిషనర్ రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో పారిశుద్ధ్య పనుల్లో ఎక్కడ అలసత్యం వహించకూడదని అధికారులను ఆదేశించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి