Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:32 AM

కోదాడ కిట్స్ లో ఘనంగా బిటెక్ విద్యార్థులకు వీడ్కోలు

కోదాడ కిట్స్ లో ఘనంగా బిటెక్ విద్యార్థులకు వీడ్కోలు

కోదాడ కిట్స్ లో ఘనంగా బిటెక్ విద్యార్థులకు వీడ్కోలు
06-05-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థినులకు ఘనంగా ఫేర్‌వెల్ కార్యక్రమం

కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసుకున్న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థినులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ విద్యార్థినులు ఉన్నత స్థానాలను అధిరోహించి తల్లితండ్రులకు, కళాశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్లపల్లి గాంధీ, డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, విభాగాధిపతులు రమేష్, నరేష్ రెడ్డి, స్రవంతి, శివాజీ, లక్ష్మణ్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు .

Sthanikam

కోదాడ కిట్స్ లో ఘనంగా బిటెక్ విద్యార్థులకు వీడ్కోలు

Article Image

కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థినులకు ఘనంగా ఫేర్‌వెల్ కార్యక్రమం

కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసుకున్న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థినులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ విద్యార్థినులు ఉన్నత స్థానాలను అధిరోహించి తల్లితండ్రులకు, కళాశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్లపల్లి గాంధీ, డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, విభాగాధిపతులు రమేష్, నరేష్ రెడ్డి, స్రవంతి, శివాజీ, లక్ష్మణ్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు .

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News