Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన చిట్యాల బిజెపి నాయకులు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన చిట్యాల బిజెపి నాయకులు

 కేంద్ర  మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన చిట్యాల బిజెపి నాయకులు
January 27, 2026 09:29 PM 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని చిట్యాల పట్టణ బిజెపి నాయకులు హైదరాబాదులోని వారి నివాసంలో మంగళవారం కలిశారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో బిజెపి నుండి బరిలో దిగుతున్న నాయకులను ఆయన ఆశీర్వదించారు. చిట్యాల మున్సిపల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు రుద్రవరం లింగస్వామి, బీజేపీ సీనియర్ నాయకులు కన్నె బోయన మహాలింగం, కన్నె బోయన శ్రీధర్, కన్నె బోయన మురళి కృష్ణ, రుద్రవరం లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News