Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

కారు స్పీడ్ పెంచిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మిరియాల మల్లేశం

కారు స్పీడ్ పెంచిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మిరియాల మల్లేశం

కారు స్పీడ్ పెంచిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మిరియాల  మల్లేశం
08-12-2025 142 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో కారు జోరు

స్థానిక ప్రతినిధి కొండమల్లేశం గౌడ్

రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీలో కారు స్పీడ్ పెంచారు. మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న మిర్యాల మల్లేష్ 4వ, 5వ వార్డుల్లో శనివారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల మద్దతుతో గ్రామాభివృద్ధి సాధ్యమని, పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తమకు కేటాయించిన ‘బ్యాట్’ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మల్లేష్ ప్రజలను కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, BRS నాయకులు, అలాగే భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మల్లేష్ పర్యటనకు స్థానికులు మంచి స్పందన రావడంతో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం పెరిగింది.గ్రామ సమస్యల పరిష్కారం కోసం తమవంతు కృషి చేస్తామని సర్పంచ్ అభ్యర్థి మల్లేష్ భరోసా ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రామన్నపేటలో రాజకీయ వేడి మరింతగా పెరుగుతోంది.

Sthanikam

కారు స్పీడ్ పెంచిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మిరియాల మల్లేశం

Article Image

రామన్నపేటలో కారు జోరు

స్థానిక ప్రతినిధి కొండమల్లేశం గౌడ్

రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీలో కారు స్పీడ్ పెంచారు. మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న మిర్యాల మల్లేష్ 4వ, 5వ వార్డుల్లో శనివారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల మద్దతుతో గ్రామాభివృద్ధి సాధ్యమని, పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తమకు కేటాయించిన ‘బ్యాట్’ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మల్లేష్ ప్రజలను కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, BRS నాయకులు, అలాగే భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మల్లేష్ పర్యటనకు స్థానికులు మంచి స్పందన రావడంతో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం పెరిగింది.గ్రామ సమస్యల పరిష్కారం కోసం తమవంతు కృషి చేస్తామని సర్పంచ్ అభ్యర్థి మల్లేష్ భరోసా ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రామన్నపేటలో రాజకీయ వేడి మరింతగా పెరుగుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News