Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:04 AM

కరపత్రం ఆవిష్కరించిన సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి

కరపత్రం ఆవిష్కరించిన సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి

కరపత్రం ఆవిష్కరించిన సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి
12-01-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీ బుధవారం భోగి రోజున రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం గ్రామ సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి గ్రామ మహిళలతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, 14వ తేదీ బుధవారం సాయంత్రం ముగ్గుల పోటీలు జరుగుతాయని, గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.5016, రెండో బహుమతిగా రూ.3016, మూడో బహుమతిగా రూ.2016 నగదు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సంక్రాంతి పండుగ వాతావరణంలో మహిళల సృజనాత్మకతకు వేదికగా ఈ ముగ్గుల పోటీలు నిలవనున్నాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు

Sthanikam

కరపత్రం ఆవిష్కరించిన సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీ బుధవారం భోగి రోజున రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం గ్రామ సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి గ్రామ మహిళలతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, 14వ తేదీ బుధవారం సాయంత్రం ముగ్గుల పోటీలు జరుగుతాయని, గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.5016, రెండో బహుమతిగా రూ.3016, మూడో బహుమతిగా రూ.2016 నగదు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సంక్రాంతి పండుగ వాతావరణంలో మహిళల సృజనాత్మకతకు వేదికగా ఈ ముగ్గుల పోటీలు నిలవనున్నాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News