కొమ్మాయిగూడెం పాలకవర్గం నుంచి ఎమ్మెల్యేకు ఘన సన్మానం
స్థానికం రామన్న పేట ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామ సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి, ఉపసర్పంచ్ తీర్పాల ఐలయ్యతో పాటు పాలకవర్గ సభ్యులు గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కోనూరు కృష్ణ గౌడ్, ఎర్ర శేఖర్ గౌడ్, బాల గొని గణేష్ గౌడ్, కల్లూరి శివ, బోయపల్లి నిఖిల్, బోయపల్లి ఎల్లేష్ తదితరులతో పాటు పలువురు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి