Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 11:44 AM

కామినేని ఫ్లైఓవర్ వద్ద అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి రెండు లారీలు స్వాధీనం డ్రైవర్లు అదుపులోకి

కామినేని ఫ్లైఓవర్ వద్ద అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి రెండు లారీలు స్వాధీనం డ్రైవర్లు అదుపులోకి

కామినేని ఫ్లైఓవర్ వద్ద అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి రెండు లారీలు స్వాధీనం  డ్రైవర్లు అదుపులోకి
23-02-2026 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్‌పల్లి మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలను పోలీసులు సోమవారం ఉదయం పట్టుకున్నారు.ఈ రోజు ఉదయం సుమారు 6 గంటల సమయంలో నార్కట్‌పల్లి ఎస్సై పి. విష్ణుమూర్తికి నమ్మదగిన సమాచారం అందడంతో, ఆయన సిబ్బందితో కలిసి నార్కట్‌పల్లి గ్రామ శివారులోని కామినేని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ వైపు అక్రమంగా, అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను గుర్తించారు. వాటి నంబర్లు TG07T4554, TS07UH4554గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అవసరమైన రవాణా అనుమతులు లేకపోవడంతో రెండు లారీలను స్వాధీనం చేసుకుని, వాటి డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.తదుపరి చర్యల నిమిత్తం లారీలు మరియు డ్రైవర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై ఎస్సై పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

Sthanikam

కామినేని ఫ్లైఓవర్ వద్ద అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి రెండు లారీలు స్వాధీనం డ్రైవర్లు అదుపులోకి

Article Image

నార్కట్‌పల్లి మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలను పోలీసులు సోమవారం ఉదయం పట్టుకున్నారు.ఈ రోజు ఉదయం సుమారు 6 గంటల సమయంలో నార్కట్‌పల్లి ఎస్సై పి. విష్ణుమూర్తికి నమ్మదగిన సమాచారం అందడంతో, ఆయన సిబ్బందితో కలిసి నార్కట్‌పల్లి గ్రామ శివారులోని కామినేని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ వైపు అక్రమంగా, అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను గుర్తించారు. వాటి నంబర్లు TG07T4554, TS07UH4554గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అవసరమైన రవాణా అనుమతులు లేకపోవడంతో రెండు లారీలను స్వాధీనం చేసుకుని, వాటి డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.తదుపరి చర్యల నిమిత్తం లారీలు మరియు డ్రైవర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై ఎస్సై పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News