Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:20 PM

కక్కిరేణి గ్రామంలో సంక్రాంతి సంబరాలు యువత ఉత్సాహానికి గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్

కక్కిరేణి గ్రామంలో సంక్రాంతి సంబరాలు యువత ఉత్సాహానికి గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్

కక్కిరేణి గ్రామంలో సంక్రాంతి సంబరాలు యువత ఉత్సాహానికి గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్
14-01-2026 187 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

భోగి–సంక్రాంతి–కనుమ పండుగలను పురస్కరించుకుని రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో యువతకు ఉత్తేజం కలిగించేలా గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు గ్రామ సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్, ఉపసర్పంచ్ నడిగోటి పాండు నాయకత్వం వహించారు.గ్రామ యువత క్రీడల వైపు ఆకర్షితులై శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్‌లో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పిట్ట రాంరెడ్డి, కన్నెబోయిన జగన్, వేముల దయాకర్, నడిగోటి గణేష్, పిండి సైదులు పాల్గొనగా, ఆర్గనైజర్ మేనేజ్‌మెంట్ బాధ్యతలను గుండు సైదులు, గుండెపురి దేవేందర్, నడిగోటి సురేష్ సమర్థవంతంగా నిర్వహించారు. గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

కక్కిరేణి గ్రామంలో సంక్రాంతి సంబరాలు యువత ఉత్సాహానికి గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్

Article Image
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

భోగి–సంక్రాంతి–కనుమ పండుగలను పురస్కరించుకుని రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో యువతకు ఉత్తేజం కలిగించేలా గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు గ్రామ సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్, ఉపసర్పంచ్ నడిగోటి పాండు నాయకత్వం వహించారు.గ్రామ యువత క్రీడల వైపు ఆకర్షితులై శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్‌లో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పిట్ట రాంరెడ్డి, కన్నెబోయిన జగన్, వేముల దయాకర్, నడిగోటి గణేష్, పిండి సైదులు పాల్గొనగా, ఆర్గనైజర్ మేనేజ్‌మెంట్ బాధ్యతలను గుండు సైదులు, గుండెపురి దేవేందర్, నడిగోటి సురేష్ సమర్థవంతంగా నిర్వహించారు. గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News